
కలం గుండె ఆగింది అక్షరాలని అలవోకగా రంగరించి తెలుగువాడి గుండెలలో రసరమ్య కావ్యాలని అందించిన కలం పాళి ములుకు విరిగిపోయింది, అయితే మనదందరం కుంచె వైపు దిగాలుగా చూస్తున్నాం, కలంతో స్నెహం చెసిన కుంచె ఆ కావ్యాలకి రంగులద్దిన కుంచె, కలం లొంచి జాలువారిన అలొచనలకు ఆక్రుతి నిచ్చిన కుంచె ఇప్పుడెం చెస్థుంది అన్నదె ప్రతి తెలుగువాడి భాధ.బాపురే అంటే కడురమణీయం. అని ఆస్వాదించే తెలుగు ప్రజలకి అన్యాయం చెసాడా దేముడు.
భారతి